ఫీజు రీయింబర్స్ మెంట్ పథకాన్ని నీరుగారుస్తున్న కాంగ్రెస్ సర్కార్ పై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ సమరభేరీ మోగించారు. ఫీజు రీయింబర్స్ మెంట్ అమలులో ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఆమె ఈనెల 6,7 తేదీల్లో హైదరాబాద్ లో నిరాహార దీక్ష చేయనున్నారు. పేద విద్యార్థుల ఫీజు మొత్తాన్ని ప్రభుత్వమే భరించాలని, అర్హులైన విద్యార్థులందరికీ ఫీజు రీయింబర్స్ మెంట్ చెల్లించాలని వైఎస్ విజయమ్మ శనివారం డిమాండ్ చేశారు.
Home »
» 'ఫీజు'పై 6,7 తేదీల్లో విజయమ్మ దీక్ష
'ఫీజు'పై 6,7 తేదీల్లో విజయమ్మ దీక్ష
Written By SR on Saturday, September 1, 2012 | 9/01/2012
Subscribe to:
Post Comments (Atom)






0 comments:
Post a Comment