నల్గొండ: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తీసుకున్న నిర్ణయాలు రాష్ట్రంలోని అన్నివర్గాల ప్రజలకు మేలు చేశాయని కాంగ్రెస్ పార్టీ నేత ఉప్పునూతల పురుషోత్తంరెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి గతంలో మంత్రిగా చేసిన అనుభవం లేకపోవడంతో రాష్ట్రం అనేక సమస్యల్లో చిక్కుకుందన్నారు. అనుభవ లేమి కారణంతోనే రాష్ట్రంలోని యంత్రాంగం స్తంభించిపోయిందని ఆయన వ్యాఖ్యానించారు.
Home »
» వైఎస్ నిర్ణయాలు మేలు చేశాయి: ఉప్పునూతల పురుషోత్తంరెడ్డి
వైఎస్ నిర్ణయాలు మేలు చేశాయి: ఉప్పునూతల పురుషోత్తంరెడ్డి
Written By news on Saturday, September 1, 2012 | 9/01/2012
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment