ఫీజు రీయింబర్స్ను కొనసాగించాలని రెండు రోజులుగా హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద వైఎస్ విజయమ్మ చేపట్టిన దీక్ష ముగిసింది. విద్యార్థినులు ప్రియాంక, నవీనా లు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ.. గత ఏడాది నుంచి ఫీజు రీయింబర్స్పై పోరాడుతున్నా ప్రభుత్వంలో చలనం లేదని విజయమ్మ అన్నారు
Home »
» ముగిసిన వైఎస్ విజయమ్మ ఫీజు దీక్ష
ముగిసిన వైఎస్ విజయమ్మ ఫీజు దీక్ష
Written By news on Friday, September 7, 2012 | 9/07/2012
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment