తెలంగాణ ప్రజలను మరోసారి మోసం చేసేందుకు కేసీఆర్ రెడీ అవుతున్నారని ఆర్టీసీ మాజీ చైర్మన్ గోనె ప్రకాశరావు మండిపడ్డారు. ఆర్థిక లావాదేవీల కోసమే కేసీఆర్ ఢిల్లీలో మకాం వేశారని ఆయన శనివారమిక్కడ వ్యాఖ్యానించారు. కేసీఆర్ రాజకీయం అంతా కుటుంబ సంక్షేమం కోసమేనన్నారు. వయలార్ దగ్గరకు మిగతా నేతలను తీసుకెళ్లకుండా కేటీఆర్నే కేసీఆర్ ఎందుకు తీసుకెళ్లారని ప్రశ్నించారు. ఉమ్మడి రాజధానికి ఒప్పుకోవడమంటే రాష్ట్రాన్ని మూడు ముక్కలు చేయటమేనని గోనె ప్రకాశరావు అన్నారు.
Home »
» మళ్లీ మోసానికి కేసీఆర్ రెడీ: గోనె
మళ్లీ మోసానికి కేసీఆర్ రెడీ: గోనె
Written By news on Saturday, September 15, 2012 | 9/15/2012
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment