'వైఎస్ హయాంలో అన్నివర్గాలకు లబ్ధి' - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » 'వైఎస్ హయాంలో అన్నివర్గాలకు లబ్ధి'

'వైఎస్ హయాంలో అన్నివర్గాలకు లబ్ధి'

Written By news on Saturday, September 1, 2012 | 9/01/2012

నల్గొండ : వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో అందరూ లబ్ది పొందాయని, ఆయన ప్రవేశపెట్టిన పథకాలు అన్నివర్గాలకు మేలు చేశాయని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఉప్పునూతల పురుషోత్తంరెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి గతంలో మంత్రిగా పనిచేసిన అనుభవం లేకపోవటంతో రాష్ట్రంలో పాలనా యంత్రాంగం స్తంభించిపోయిందన్నారు. బీసీలకు వంద సీట్లు కాదని... అసెంబ్లీలో వందమందిని కూర్చోపెట్టాలని పురుషోత్తంరెడ్డి అన్నారు.
Share this article :

0 comments: