ఒంగోలు: టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడును ప్రజలు ఎప్పుడో తిరస్కరించారని ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర రెడ్డి అన్నారు. ఆయన పాదయాత్ర ఆలోచన పులిని చూసి నక్కవాత పెట్టుకున్నట్లుగా ఉందని విమర్శించారు. ఎన్ని యాత్రలు చేసినా చంద్రబాబును ప్రజలు నమ్మరన్నారు.
Home »
» 'బాబుని ప్రజలు ఎప్పుడో తిరస్కరించారు'
'బాబుని ప్రజలు ఎప్పుడో తిరస్కరించారు'
Written By news on Saturday, September 15, 2012 | 9/15/2012
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment