వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ బుధవారం కృష్ణాజిల్లాలో పర్యటించనున్నారు. కృష్ణాజిల్లా పామర్రులో రేపు జరగనున్న బహిరంగ సభలో ఆమె పాల్గొంటారు. ఈ సందర్భంగా విజయమ్మ సమక్షంలో పలువురు కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ నేతలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. ఇటీవల కానూరులో కృష్ణానదిలో నీటమునిగి మరణించిన ఆరుగురి కుటుంబాలకు రూ.50 వేల వంతున మూడు లక్షల రూపాయలు పార్టీ తరపున అందచేయనున్నారు
Home »
» కృష్ణాజిల్లాలో రేపు విజయమ్మ పర్యటన
కృష్ణాజిల్లాలో రేపు విజయమ్మ పర్యటన
Written By news on Tuesday, September 11, 2012 | 9/11/2012
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment