హైదరాబాద్ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు సోమవారం స్పీకర్ నాదెండ్ల మనోహర్ ను కలిశారు. శాసనసభలో తమకు చెల్లాచెదురుగా సీట్లు కేటాయించటంపై వారు ఈ సందర్బంగా అభ్యంతరం తెలిపారు. పార్టీ ఎమ్మెల్యేలందరికీ సభలో ఒకే దగ్గర సీట్లు కేటాయించాలని కోరారు. అంతే కాకుండా లాబీల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక గది కేటాయించాలని స్పీకర్ కు విజ్ఞప్తి చేశారు.
Home »
» స్పీకర్ తో వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేల భేటీ
స్పీకర్ తో వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేల భేటీ
Written By news on Monday, September 17, 2012 | 9/17/2012
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment