హైదరాబాద్, న్యూస్లైన్: తన కంపెనీల్లో పెట్టుబడుల వ్యవహారంలో వైఎస్ జగన్ రిమాండ్ను సీబీఐ ప్రత్యేక కోర్టు నవంబర్ 8 వరకు పొడిగించింది. ఇదే కేసులో నిందితులు మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ, వాన్పిక్ సంస్థల అధినేత నిమ్మగడ్డ ప్రసాద్, ఐఆర్ఏఎస్ అధికారి బ్రహ్మానందరెడ్డిల రిమాండ్ను కూడా వచ్చేనెల 8 వరకు పొడిగించింది. రిమాండ్ ముగియడంతో గురువారం వీరిని చంచల్గూడ జైలు నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రత్యేక కోర్టుల ప్రధాన న్యాయమూర్తి యు.దుర్గాప్రసాద్రావు ఎదుట హాజరుపరిచారు.
Home »
» జగన్ రిమాండ్ 8 వరకు పొడిగింపు
జగన్ రిమాండ్ 8 వరకు పొడిగింపు
Written By news on Friday, October 26, 2012 | 10/26/2012
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment