అనంతపురం: జిల్లాలోని పెనుకొండ నియోజక వర్గంలో కాంగ్రెస్కు షాక్ తగిలింది. కాంగ్రెస్ నేత జేసీ దివాకరరెడ్డికి ముఖ్య అనుచరుడైన బ్రహ్మ సముద్రం పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఆయన పార్టీ నుంచి వైదొలగనున్నారు. ఈ నెల 28న రాప్తాడులో జరిగే షర్మిల సభలో ఆయన వైఎస్సార్సీపీలో చేరుతున్నట్లు ప్రకటించారు.
Home »
» పెనుకొండ నియోజక వర్గంలో కాంగ్రెస్కు షాక్
పెనుకొండ నియోజక వర్గంలో కాంగ్రెస్కు షాక్
Written By news on Friday, October 26, 2012 | 10/26/2012
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment