వైఎస్ఆర్ జిల్లా: మరో ప్రజాప్రస్థానానికి రెండే ప్రధాన ధ్యేయాలున్నాయని వైఎస్ఆర్ తనయ షర్మిల అన్నారు. మొద్దు నిద్ర పోతున్న ఈ ప్రభుత్వాన్ని లేపడం ఒకటి అని, రెండు.. మొద్దు నిద్రపోతున్న ప్రతిపక్షాన్ని నిద్రలేపడమే ధ్యేయంగా మరో ప్రజాప్రస్థానం సాగుతోందని షర్మిల అన్నారు. చంద్రబాబు అవిశ్వాసం పెట్టే అవకాశం ఉన్నా ఎందుకు పాదయాత్ర చేస్తున్నారని షర్మిల ప్రశ్నించారు. సీబీఐ నుంచే తప్పించుకోవడానికే కాంగ్రెస్తో బాబు కుమ్మక్కయ్యారు షర్మిల అన్నారు.
Home »
» ప్రభుత్వాన్నినిద్రలేపడమే ధ్యేయం: షర్మిల
ప్రభుత్వాన్నినిద్రలేపడమే ధ్యేయం: షర్మిల
Written By news on Monday, October 22, 2012 | 10/22/2012
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment