ఇడుపులపాయ నుంచి ‘మరో ప్రజా ప్రస్థానం’ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఇడుపులపాయ నుంచి ‘మరో ప్రజా ప్రస్థానం’

ఇడుపులపాయ నుంచి ‘మరో ప్రజా ప్రస్థానం’

Written By news on Saturday, October 13, 2012 | 10/13/2012

మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి కుమార్తె, వైఎస్ జగన్ సోదరి షర్మిల చేపట్టనున్న ‘మరో ప్రజా ప్రస్థానం’ పాదయాత్ర ఈనెల 18న వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయలో ప్రారంభంకానుంది. మొదటి రోజు యాత్ర వేంపల్లిలో ముగుస్తుంది. వైఎస్సార్ జిల్లాలో షర్మిల పాదయాత్ర వివరాలివి... 

*2వ రోజు వేంపల్లిలో ప్రారంభమై వేములలో ముగుస్తుంది
*3వ రోజు వేములలో ప్రారంభమై పులివెందులకు చేరుకుంటుంది
*4వ రోజు పులివెందులలో ప్రారంభమై లింగాలకు చేరుకుంటుంది
*5వ రోజు లింగాలలో ప్రారంభమై తార్నపల్లిలో చేరుకుంటుంది
*6వ రోజు తార్నపల్లిలో ప్రారంభమై అనంతపురం జిల్లాలో ప్రవేశిస్తుంది
Share this article :

0 comments: