అనంతపురం: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి సోదరి షర్మిల జ్వరంతో బాధపడుతున్నారు. విశ్రాంతి తీసుకోవాలని డాక్లర్లు ఆమెకు సూచించారు. అయినప్పటికీ ఆమె పాదయాత్ర కొనసాగిస్తానన్నారు. ఈ రోజు షర్మిల పాదయాత్రను చిగిచర్ల వరకు కుదించినట్లు పార్టీ నేత తలశిల రఘురాం చెప్పారు.
Home »
» షర్మిల పాదయాత్ర చిగిచర్ల వరకు కుదింపు
షర్మిల పాదయాత్ర చిగిచర్ల వరకు కుదింపు
Written By news on Saturday, October 27, 2012 | 10/27/2012
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment