మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి కుమార్తె, వైఎస్ జగన్ సోదరి షర్మిల చేపట్టనున్న పాదయాత్రకు వికలాంగుల హక్కుల వేదిక అధ్యక్షుడు కొల్లి నాగేశ్వరరావు మద్దతు ప్రకటించారు. వైఎస్సార్ హయాంలో వికలాంగులకు రూ. 500 పెన్షన్ వచ్చేదని నాగేశ్వరరావు ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈనెల 18న ఇడుపులపాయ నుంచి షర్మిల పాదయాత్ర ప్రారంభించనున్నారు.
Home »
» షర్మిల పాదయాత్రకు వికలాంగుల మద్దతు
షర్మిల పాదయాత్రకు వికలాంగుల మద్దతు
Written By news on Sunday, October 14, 2012 | 10/14/2012
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment