వరంగల్: టీడీపీ, కాంగ్రెస్ కుమ్మక్కు కుట్రలను బట్టబయలు చేస్తూ ప్రజసమస్యలపై పోరాడేందుకే వైఎస్ జగన్ సోదరి షర్మిల పాదయాత్ర చేపట్టారని మాజీ మంత్రి కొండా సురేఖ అన్నారు. షర్మిల చేయనున్న మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర చరిత్రలో చారిత్రాత్మక ఘట్టంగా మిగిలిపోతుందని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ సీఎం అయ్యేంతవరకు తమ పోరాటం ఆగదన్నారు. చంద్రబాబు పాదయాత్ర కొంగజపాన్ని తలపిస్తోందని సురేఖ ఎద్దేవా చేశారు.
Home »
» షర్మిల పాదయాత్ర చారిత్రాత్మకం: సురేఖ
షర్మిల పాదయాత్ర చారిత్రాత్మకం: సురేఖ
Written By news on Saturday, October 13, 2012 | 10/13/2012
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment