వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ నేడు శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నారు. పార్టీ ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాసు మాతృమూర్తి సావిత్రమ్మ ఈనెల 4వ తేదీన మరణించిన విషయం తెలిసిందే. కృష్ణదాసు కుటుంబాన్ని విజయమ్మ పరామర్శించనున్నారు.
Home »
» శ్రీకాకుళం జిల్లాకు నేడు విజయమ్మ
శ్రీకాకుళం జిల్లాకు నేడు విజయమ్మ
Written By news on Saturday, October 13, 2012 | 10/13/2012
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment