మరో ప్రజాప్రస్థానంలో భాగంగా షర్మిల అలంపూర్ మండలం పుళ్లూరు వద్ద గురువారం ఉదయంమహబూబ్నగర్లో ప్రవేశిస్తున్నారు. ఈ సందర్భంగా ఆమెకు లక్షలాది మంది ప్రజలతో ఘన స్వాగతం పలుకుతామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్ ఎడ్మ కిష్టారెడ్డి బుధవారం వెల్లడించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికి తెలంగాణలోవిపరీతమైన అభిమానం ఉందని ఆయన ఈ సందర్భంగా తెలిపారు.
source:sakshi
|
Home »
» షర్మిలకు ఘన స్వాగతం చెబుతాం
షర్మిలకు ఘన స్వాగతం చెబుతాం
Written By news on Wednesday, November 21, 2012 | 11/21/2012
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment