జగన్ కేసులో సిబిఐ జాప్యం: అంబటి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » జగన్ కేసులో సిబిఐ జాప్యం: అంబటి

జగన్ కేసులో సిబిఐ జాప్యం: అంబటి

Written By news on Wednesday, November 21, 2012 | 11/21/2012

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన రెడ్డి కేసులో సీబీఐ తీవ్ర జాప్యం చేస్తోందని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి అంబ‌టి రాంబాబు విమర్శించారు. బెయిల్ రాకుండా సీబీఐ కాల‌యాప‌న చేస్తోంద‌న్నారు. టీడీపీ - కాంగ్రెస్ చేతిలో సీబీఐ ఒక టూల్‌గా ప‌నిచేస్తోంద‌ని పేర్కొన్నారు. సాక్షుల‌ను సీబీఐ బెద‌రిస్తోంద‌ని చెప్పారు. జ‌గ‌న్ బెయిల్ పిటిష‌న్లపై కౌంట‌ర్ దాఖ‌లుకు సీబీఐ గ‌డువు కోర‌డం కుట్రలో భాగ‌మేన‌ని అంబ‌టి పేర్కొన్నారు.

source:sakshi
Share this article :

0 comments: