తెలుగుదేశం పార్టీ నాయకుడు, సీనియర్ పార్లమెంటేరియన్ ఎర్రన్నాయుడు మృతి పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఎర్రన్నాయుడు సుదీర్ఘ కాలం రాష్ట్ర, కేంద్ర రాజకీయాల్లో తనదైన పాత్ర నిర్వహించారని ఆమె అన్నారు. ఎర్రన్నాయుడు కుటుంబ సభ్యులకు వైఎస్ విజయమ్మ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
Home »
» ఎర్రన్నాయుడు మృతికి విజయమ్మ దిగ్ర్భాంతి
ఎర్రన్నాయుడు మృతికి విజయమ్మ దిగ్ర్భాంతి
Written By news on Friday, November 2, 2012 | 11/02/2012
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment