తుపాను బాధితులను ఆదుకోవాలంటూ ప్రధానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ లేఖ రాశారు. భారీ వర్షాల కారణంగా నష్టపోయిన రైతులకు తక్షణమే నష్టపరిహారం ఇవ్వాలని లేఖలో ఆమె డిమాండ్ చేశారు. ఈ మేరకు లేఖలో 12 రకాల డిమాండ్లు ప్రధాని ముందుంచారు. తుపాను నష్టాన్ని స్వయంగా వివరించేందుకు విజయమ్మ ప్రధాని అపాయింట్మెంట్ కోరారు.
Home »
» ప్రధానికి వైఎస్ విజయమ్మ లేఖ
ప్రధానికి వైఎస్ విజయమ్మ లేఖ
Written By news on Saturday, November 10, 2012 | 11/10/2012
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment