టీవీ-9పై భూమా పరువు నష్టం దావా - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » టీవీ-9పై భూమా పరువు నష్టం దావా

టీవీ-9పై భూమా పరువు నష్టం దావా

Written By news on Monday, December 17, 2012 | 12/17/2012

టీవీ9పై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత భూమా నాగిరెడ్డి పరువు నష్టం దావా వేశారు. ఆళ్లగడ్డ కోర్టులో టీవీ9 సీఈఓ రవిప్రకాశ్, రిపోర్టర్ నాగిరెడ్డిపై ఆయన ఈ దావా వేశారు. తనపై టీవీ9 అసత్య కథనాలు ప్రసారం చేసిందని ఆయన ఆరోపించారు.
Share this article :

0 comments: