టీవీ9పై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత భూమా నాగిరెడ్డి పరువు నష్టం దావా వేశారు. ఆళ్లగడ్డ కోర్టులో టీవీ9 సీఈఓ రవిప్రకాశ్, రిపోర్టర్ నాగిరెడ్డిపై ఆయన ఈ దావా వేశారు. తనపై టీవీ9 అసత్య కథనాలు ప్రసారం చేసిందని ఆయన ఆరోపించారు.
Home »
» టీవీ-9పై భూమా పరువు నష్టం దావా
టీవీ-9పై భూమా పరువు నష్టం దావా
Written By news on Monday, December 17, 2012 | 12/17/2012
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment