తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలపై ఆర్టీసీ మాజీ ఛైర్మన్ గోనె ప్రకాశరావు మండిపడ్డారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు దిగిజారి మాట్లాడుతున్నారని ఆయన ధ్వజమెత్తారు. టీఆర్ఎస్ తో లోపాయికారి ఒప్పందం కుదుర్చుకున్నది తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలేనని అన్నారు.
ప్రజలు ఎవరిని తరిమి కొడతారో త్వరలోనే తెలుస్తుందని గోనె వ్యాఖ్యానించారు. వైఎస్ఆర్ ఉన్నప్పుడు ఆయన వెనక తిగిరి ఇప్పుడు విమర్శించటం తగదన్నారు. దమ్ముంటే తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు తెలంగాణపై బహిరంగ చర్చకు రావాలని గోనె సవాల్ విసిరారు.
ప్రజలు ఎవరిని తరిమి కొడతారో త్వరలోనే తెలుస్తుందని గోనె వ్యాఖ్యానించారు. వైఎస్ఆర్ ఉన్నప్పుడు ఆయన వెనక తిగిరి ఇప్పుడు విమర్శించటం తగదన్నారు. దమ్ముంటే తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు తెలంగాణపై బహిరంగ చర్చకు రావాలని గోనె సవాల్ విసిరారు.
0 comments:
Post a Comment