మరో ప్రజా ప్రస్థానం యాత్రలో భాగంగా రంగారెడ్డి జిల్లా ఎల్పీనగర్ లోని బీఎన్ రెడ్డి నగర్ లో షర్మిల సభ జనంతో హోరెత్తింది. కిక్కిరిసిన ప్రజలతో సభాప్రాంగణం నిండిపోయింది. బీఎన్ రెడ్డి నగర్ లో రోడ్లు, భవనాలు జనంతో నిండిపోయాయి.
Home »
» జనంతో హోరెత్తిన షర్మిల సభ!
జనంతో హోరెత్తిన షర్మిల సభ!
Written By news on Friday, December 14, 2012 | 12/14/2012
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment