తెలంగాణపై వైఎస్సార్ సీపీ స్పష్టమైన వైఖరితో ఉందని ఆ పార్టీ నేత జిట్టా బాలకిషన్రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన చంచల్గూడ జైల్లో వైఎస్ జగన్ను ములాఖత్లో కలిసిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. ప్రస్తుత పరిణామాలపై జగన్తో చర్చించానన్నారు. తెలంగాణ ప్రజల మనోభావాలకు అనుగుణంగానే తమ పార్టీ ముందుకు వెళుతుందని, ఆ విషయంలో జగన్ స్పష్టమైన వైఖరితోనే ఉన్నారని తెలిపారు.
Home »
» వైఎస్సార్సీపీ స్పష్టమైన వైఖరితో ఉంది: జిట్టా
వైఎస్సార్సీపీ స్పష్టమైన వైఖరితో ఉంది: జిట్టా
Written By news on Wednesday, December 19, 2012 | 12/19/2012
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment