సాక్షి, హైదరాబాద్: తూర్పుగోదావరి జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ శుక్రవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ ఆయనకు కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. వేణుతోపాటు జిల్లాకు చెందిన కాంట్రాక్టర్ గొల్ల ప్రవీణ్కుమార్, బ్రాహ్మణ సంఘాల నేత పాటిబండ రాజేంద్రకుమార్ తదితరులు కూడా పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు, మాజీ మంత్రులు పిల్లి సుభాష్చంద్రబోస్, మూలింటి మారెప్ప, ఎమ్మెల్యే గొల్ల బాబూరావు, తూర్పుగోదావరి జిల్లా పార్టీ కన్వీనర్ కుడిపూడి చిట్టబ్బాయి తదితరులు పాల్గొన్నారు.
Home »
» వైఎస్సార్సీపీలో చెల్లుబోయిన వేణు
వైఎస్సార్సీపీలో చెల్లుబోయిన వేణు
Written By news on Saturday, December 29, 2012 | 12/29/2012
సాక్షి, హైదరాబాద్: తూర్పుగోదావరి జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ శుక్రవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ ఆయనకు కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. వేణుతోపాటు జిల్లాకు చెందిన కాంట్రాక్టర్ గొల్ల ప్రవీణ్కుమార్, బ్రాహ్మణ సంఘాల నేత పాటిబండ రాజేంద్రకుమార్ తదితరులు కూడా పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు, మాజీ మంత్రులు పిల్లి సుభాష్చంద్రబోస్, మూలింటి మారెప్ప, ఎమ్మెల్యే గొల్ల బాబూరావు, తూర్పుగోదావరి జిల్లా పార్టీ కన్వీనర్ కుడిపూడి చిట్టబ్బాయి తదితరులు పాల్గొన్నారు.
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment