ఎఫ్ డీఐలపై రాజ్యసభలో ఓటింగ్ కు టీడీపీ ఎంపీలు గైర్హాజరవ్వడం పట్ల పలు సందేహాలు రేకెత్తుతున్నాయి. రాజ్యసభలో బీఎస్పీ, ఎస్పీ, సభ్యులతోపాటు టీడీపీ ఎంపీలు కూడా ఓటింగ్ లో పాల్గొనకపోవడంతో కాంగ్రెస్, టీడీపీల కుమ్మక్కు బట్టబయలైందని పలువురు అభిప్రాయపడుతున్నారు. రాజ్యసభలో టీడీపీకి ఐదుగురు సభ్యులున్నారు. దేవేందర్ గౌడ్, సుజానా చౌదరీ, గుండు సుధారాణిలు మాత్రమే హాజరయ్యారు. టీడీపీ ఎంపీలు ఓటింగ్ లో పాల్గొనకపోవడంతో యూపీఏ ప్రభుత్వం గట్టెక్కింది.
Home »
» యూపీఏను గట్టెక్కించిన టీడీపీ
యూపీఏను గట్టెక్కించిన టీడీపీ
Written By news on Friday, December 7, 2012 | 12/07/2012
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment