తెలంగాణపై అఖిలపక్ష సమావేశానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులు పేర్లు ఖారారు అయ్యాయి. ఈ భేటీకి పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు ఎంవీ మైసూరారెడ్డి, కేంద్రపాలక మండలి సభ్యుడు కేకే. మహేందర్ రెడ్డి హాజరు కాకున్నారు. ఈ మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురువారం ఓ ప్రకటన చేసింది.
Home »
» అఖిలపక్షానికి మహేందర్ రెడ్డి, మైసూరా
అఖిలపక్షానికి మహేందర్ రెడ్డి, మైసూరా
Written By news on Thursday, December 27, 2012 | 12/27/2012
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment