Written By news on Sunday, December 30, 2012 | 12/30/2012
నూతన సంవత్సర వేడుకలకు దూరంగా ఉండాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ అక్రమ అరెస్ట్కు నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి తెలిపారు. జగన్ కోసం కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ఉధృతం చేస్తామని చెప్పారు.
0 comments:
Post a Comment