వైఎస్సార్ పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై విచారణను హైకోర్టు సోమవారానికి వాయిదా వేసింది. జగన్ తరపున సీనియర్ న్యాయవాది పద్మనాభరెడ్డి వాదనలు వినిపించారు. తదుపరి విచారణ ఈనెల 17వ తేదీకి వాయిదా పడింది.
Home »
» జగన్ బెయిల్ పిటిషన్ విచారణ ఈనెల 17వ తేదీకి వాయిదా
జగన్ బెయిల్ పిటిషన్ విచారణ ఈనెల 17వ తేదీకి వాయిదా
Written By news on Thursday, December 13, 2012 | 12/13/2012
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment