వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్టాట్యూటరీ బెయిల్ పిటిషన్ పై రెండోరోజు హైకోర్టులో వాదనలు ప్రారంభం అయ్యాయి. జగన్ తరపు న్యాయవాది కోర్టులో వాదనలు వినిపిస్తున్నారు. పెట్టుబడుల కేసులో సీఆర్పీసీ సెక్షన్ 167(2) కింద బెయిలు కోరుతూ జగన్ హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.
Home »
» జగన్ బెయిల్ పై వాదనలు ప్రారంభం
జగన్ బెయిల్ పై వాదనలు ప్రారంభం
Written By news on Thursday, December 20, 2012 | 12/20/2012
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment