సాదాసీదా అఖిలపక్షమే: వైఎస్ఆర్ సీపీ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » సాదాసీదా అఖిలపక్షమే: వైఎస్ఆర్ సీపీ

సాదాసీదా అఖిలపక్షమే: వైఎస్ఆర్ సీపీ

Written By news on Thursday, December 27, 2012 | 12/27/2012

శుక్రవారం జరుగనున్న సమావేశం సాదాసీదా అఖిలపక్షమేనని వైఎస్ఆర్ సీపీ నేతలు మైసూరారెడ్డి, కేకే మహేందర్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. అఖిలపక్ష సమావేశంలో పాల్గోనేందుకు ఢిల్లీ చేరుకున్న వైఎస్ఆర్ సీపీ నేతలు మైసూరారెడ్డి, కేకే మహేందర్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. హోంమంత్రి మారినందున అఖిలపక్షం ఏర్పాటు చేయడం అవివేకం అని అన్నారు. 

తెలంగాణపై కాంగ్రెస్‌ తన వైఖరి చెప్పకుండా ఎన్ని అఖిలపక్ష భేటీలు పెట్టినా వృధానే అని మండిపడ్డారు. చంద్రబాబు పూటకో మాట చెప్పి ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. 2008లో లేఖ ఇచ్చింది, 2009లో యూ టర్న్‌ తీసుకుంది చంద్రబాబేనని వైఎస్‌ఆర్‌ సీపీ నేతలు మైసూరారెడ్డి, కేకే మహేందర్‌రెడ్డిలు ధ్వజమెత్తారు.
Share this article :

0 comments: