వైఎస్ఆర్ సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జైలులో ఉండటం కుటుంబాన్ని కలచివేస్తోందని వైఎస్ వివేకానందరెడ్డి అన్నారు. ఇడుపులపాయలో జరిగిన క్రిస్మస్ వేడుకల సందర్బంగా వైఎస్ఆర్ ఘాట్ వద్ద వైఎస్ వివేకానంద ఘన నివాళులర్పించారు. కాంగ్రెస్,టీడీపీలు కుమ్మక్కై వైఎస్ జగన్ బెయిల్ను అడ్డుకుంటున్నాయని ఆయన ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో రెండు పార్టీలకు ప్రజలే బుద్ధి చెబుతారని వైఎస్ వివేకా అన్నారు.
Home »
» ప్రజలే బుద్ది చెబుతారు: వైఎస్ వివేకా
ప్రజలే బుద్ది చెబుతారు: వైఎస్ వివేకా
Written By news on Tuesday, December 25, 2012 | 12/25/2012
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment