తన కంపెనీల్లో పెట్టుబడుల వ్యవహారంలో వైఎస్.జగన్మోహన్రెడ్డి రిమాండ్ను సీబీఐ ప్రత్యేక కోర్టు ఈనెల 31 వరకు పొడిగించింది. ఇదే కేసులో నిందితులుగా ఉన్న మాజీ మంత్రి మోపిదేవి వెంకట రమణ, వాన్పిక్ సంస్థల అధినేత నిమ్మగడ్డ ప్రసాద్, ఐఆర్ఏఎస్ అధికారి కేవీ.బ్రహ్మానందరెడ్డిల రిమాండ్ను కూడా కోర్టు ఈనెల 31 వరకు పొడిగించింది. వీరి రిమాండ్ ముగియడంతో గురువారం చెంచల్గూడ జైలు నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వీరిని ప్రత్యేక కోర్టుల ప్రధాన న్యాయమూర్తి యు.దుర్గాప్రసాద్రావు ఎదుట హాజరుపర్చారు.
Home »
» జగన్ రిమాండ్ 31 వరకు పొడిగింపు
జగన్ రిమాండ్ 31 వరకు పొడిగింపు
Written By news on Thursday, January 17, 2013 | 1/17/2013
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment