'జగన్ కోసం.. జనం సంతకం' కోటి సంతకాల సేకరణలో భాగంలో విజయవాడకు చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత గౌతంరెడ్డి లక్షకుపైగా సంతకాలు సేకరించారు. కేవలం 3 రోజుల్లోనే విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఆయనీ సంతకాలు పెట్టించారు. లోటస్పాండ్లో వైఎస్సార్ సీపీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మను కలిసి 1.06 లక్షల సంతకాలతో ఉన్న పత్రాలను ఆయన అందజేశారు.
Home »
» లక్షకుపైగా సంతకాలు సేకరించిన గౌతంరెడ్డి
లక్షకుపైగా సంతకాలు సేకరించిన గౌతంరెడ్డి
Written By news on Saturday, January 5, 2013 | 1/05/2013
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment