Home »
» 'ఆరెండు పార్టీలకు జగన్ ఫోబియా'
'ఆరెండు పార్టీలకు జగన్ ఫోబియా'
రాజకీయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎదుగుదల నుంచి చూసి ఓర్వలేక టీఆర్ఎస్, టీడీపీలు అక్బరుద్దీన్ వ్యాఖ్యల విషయంలో తమ పార్టీని తప్పుబడుతున్నాయని వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి జ్యోతుల నెహ్రూ ధ్వజమెత్తారు. అక్బరుద్దీన్ వాఖ్యలను తమ పార్టీ నేతలు ఖండించారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. వేరే మతాన్ని కించపరిచేలా చేసిన వ్యాఖ్యలను ఇప్పటికి తమ పార్టీ గట్టిగా వ్యతిరేకిస్తోందన్నారు. టీఆర్ఎస్, టీడీపీలకు జగన్ ఫోబియా పట్టుకుందని అందుకే విలువలు లేకుండా మాట్లాడుతున్నారని జ్యోతుల ఆగ్రహాం వ్యక్తం చేశారు.
|
0 comments:
Post a Comment