వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేరు వింటేనే చంద్రబాబుకు గుండెల్లో వణుకు పుడుతోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. జగన్ కు పెరుగుతున్న ప్రజాదరణ చూసి బాబు ఓర్వలేకపోతున్నారని ఆయన మండిపడ్డారు. టీడీపీ-కాంగ్రెస్ కలిసి జగన్ ను జైలులో పెట్టించారని ప్రజలు సంపూర్ణంగా విశ్వసిస్తున్నారని భూమన అన్నారు. జగన్ కు మద్దతుగా కోటి సంతకాల సేకరణ చేపడితే కోట్లాది మంది ప్రజలు సంతకాలు చేస్తున్నారని ఆయన తెలిపారు.
Home »
» 'జగన్ పేరు వింటే బాబుకు వణుకు'
'జగన్ పేరు వింటే బాబుకు వణుకు'
Written By news on Thursday, January 3, 2013 | 1/03/2013
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment