వరంగల్:జిల్లాలోని చిట్యాలలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలను అక్రమంగా నిర్భందించారు. వైఎస్సార్సీపీ నేతలు జనార్ధన్ పటేల్, మైపాల్రెడ్డి, మేడిది శ్రీనివాస్లను పోలీసులు అక్రమంగా అదుపులోకి తీసుకుని నిర్భందించారు. ప్రభుత్వం చేస్తున్న కుట్రలో భాగంగానే అరెస్టు చేశారని ఆరోపిస్తూ వైఎస్సార్ సీపీ ఆందోళన బాట పట్టింది. పోలీసుల అదుపులో ఉన్న వారిని వెంటనే విడుదల చేయాలని వైఎస్సార్సీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. సహకార ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే ప్రభుత్వం కుట్రలకు పాల్పడుతోందని ఎమ్మెల్సీ కొండా మురళీ విమర్శించారు
Home »
» సహకార ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే ప్రభుత్వం కుట్రలకు ..
సహకార ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే ప్రభుత్వం కుట్రలకు ..
Written By news on Tuesday, January 29, 2013 | 1/29/2013
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment