సహకార ఎన్నికల్లో అధికార పార్టీ నేతలకు అధికారులు అండగా ఉంటున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత రఘురామిరెడ్డి ఆరోపించారు. సహకార ఎన్నికల్లో అవకతవకలపై ఫిర్యాదు చేస్తే తమపైనే కేసులు పెట్టడం దారుణమని ఆయన వాపోయారు. సహకార ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీలు కుమ్మక్కయ్యాయని కడప మాజీ మేయర్ రవీంద్రనాథ్రెడ్డి ఆన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందన్న అక్కసుతోనే తమ నేతలపై అక్రమ కేసులు పెడుతున్నారని అన్నారు.
Home »
» 'వైఎస్సార్ సీపీ నేతలపై కేసులు దారుణం'
'వైఎస్సార్ సీపీ నేతలపై కేసులు దారుణం'
Written By news on Friday, January 18, 2013 | 1/18/2013
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment