ఆజాద్, షిండే వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని అవమానపరిచేలా - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఆజాద్, షిండే వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని అవమానపరిచేలా

ఆజాద్, షిండే వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని అవమానపరిచేలా

Written By news on Monday, January 28, 2013 | 1/28/2013

 ఆజాద్, షిండే వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని అవమానపరిచేలా ఉన్నాయని వైఎస్ఆర్‌సీపీ నేత కేకే మహేందర్‌రెడ్డి వ్యాఖ్యానించారు. భారత దేశ ఔనత్యాన్ని ప్రపంచ దేశాల ముందు కించపరిచారని ఆయన అన్నారు రాజకీయ లబ్ధికోసం కాంగ్రెస్ పార్టీ ఇరుప్రాంతాల ప్రజలను కాంగ్రెస్ పార్టీ అతలాకుతలం చేస్తుందని ఆయన విమర్శించారు. తెలుగు ప్రజల ఆగ్రహానికి కాంగ్రెస్ పార్టీ మాడి మసైపోతుందని మహేందర్ రెడ్డి తెలిపారు.
Share this article :

0 comments: