తిరుపతిలో వైఎస్ఆర్ సీపీ ధర్నా - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » తిరుపతిలో వైఎస్ఆర్ సీపీ ధర్నా

తిరుపతిలో వైఎస్ఆర్ సీపీ ధర్నా

Written By news on Saturday, January 12, 2013 | 1/12/2013

విద్యుత్ ఛార్జీల పెంపు ప్రతిపాదనకు నిరసనగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శనివారం తిరుపతిలో ధర్నాకు దిగింది. తిరుచానూరు రోడ్డులో పార్టీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఛార్జీల పెంపును నిరసిస్తూ ఆందోళనలు మిన్నంటాయి. 

ఈ సందర్భంగా భూమన మాట్లాడుతూ వైఎస్ఆర్ ఆశయాలకు కిరణ్ సర్కార్ తూట్లు పొడుస్తోందని ధ్వజమెత్తారు. సామాన్యులు భరించలేని విధంగా ఛార్జీలు పెంచుతున్నారని ఆయన మండిపడ్డారు. ఈ ధర్నాలో పెద్దసంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. ప్రభుత్వ వైఖరిపై వారు దుమ్మెత్తిపోశారు.
Share this article :

0 comments: