వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని అనంతపురం జిల్లా మైనార్టీ నేతలు ఫిరోజ్ ఖాన్, ఇనాయతుల్లా ఈరోజు ఉదయం 11 గంటలకు చంచల్ గూడ జైల్లో కలవనున్నారు. 2009 ఎన్నికల్లో ఫిరోజ్ ఖాన్ ప్రజారాజ్యం పార్టీ తరపున పోటీ చేయగా, ఇనాయతుల్లా హిందుపూర్ లో ఓ చారిటబుల్ ట్రస్ట్ ను నిర్వహిస్తున్నారు. వీరు ఇరువురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు సమాచారం.
Home »
» జగన్ ను కలవనున్న ఫిరోజ్ ఖాన్
జగన్ ను కలవనున్న ఫిరోజ్ ఖాన్
Written By news on Monday, January 21, 2013 | 1/21/2013
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment