జగన్ ను కలిసిన మాజీ ఎమ్మెల్సీ మల్లెల - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » జగన్ ను కలిసిన మాజీ ఎమ్మెల్సీ మల్లెల

జగన్ ను కలిసిన మాజీ ఎమ్మెల్సీ మల్లెల

Written By news on Saturday, January 5, 2013 | 1/05/2013

పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్సీ మల్లెల లక్ష్మీనారాయణ శనివారం చంచల్‌గూడలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిశారు. భేటీ అనంతరం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ కాంగ్రెస్‌-టీడీపీ కుమ్మక్కు కుట్రల ఫలితంగానే జగన్‌ను జైలులో ఉంచారన్నారు. జనం జగన్‌ వెంట ఉన్నారని, తాను కూడా పార్టీ కోసం కృషి చేస్తానని చెప్పారు.
Share this article :

0 comments: