వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి దాఖలు చేసిన రెగ్యులర్ బెయిల్ పిటిషన్పై హైకోర్టు నేడు విచారణ చేపట్టనుంది. హైకోర్టు ఆదేశాలతో క్విడ్ ప్రో కో కేసు దర్యాప్తు పురోగతిపై సీబీఐ స్టేటస్ నివేదికను సీల్డ్ కవరులో హైకోర్టుకు అందజేసింది.
Home »
» రెగ్యులర్ బెయిల్ పిటిషన్పై హైకోర్టు నేడు విచారణ
రెగ్యులర్ బెయిల్ పిటిషన్పై హైకోర్టు నేడు విచారణ
Written By news on Tuesday, January 22, 2013 | 1/22/2013
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment