వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వలసల పరంపర కొనసాగుతూనే ఉంది. జిల్లాలోని పాలకోడేరు మండలం విశాఖకోడేరుపాలెంలో సొసైటీ బ్యాంకు అధ్యక్షుడు వెంకటేశ్వరరావుతో సహా వందమంది టీడీపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన కార్యకర్తలు సోమవారం వైఎస్సార్ సీపీలో చేరారు. వీరిని మాజీ ఎమ్మెల్యే పాతపాటి సర్రాజు, ఎమ్మెల్సీ శేషుబాబు, మాజీ ఎమ్మెల్యే గండి శ్రీనివాసులు పార్టీలోకి ఆహ్వానించి కండువా కప్పారు.
Home »
» వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వలసల పరంపర
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వలసల పరంపర
Written By news on Monday, January 28, 2013 | 1/28/2013
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment