సహకార ఎన్నికల్లో నామినేషన్లు వేయకుండా అడ్డుకున్న కాంగ్రెస్ నేతల తీరును నిరసిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు చిత్తూరు జిల్లా పీలేరులో ఆందోళనకు దిగారు. కాంగ్రెస్ నేతల దాదాగిరిని అడ్డుకోవాల్సిందిపోయి వైఎస్ఆర్ సీపీ మద్దతుదారులపైనే పోలీసులు లాఠీచార్జ్ చేశారు. దీంతో తిరుపతి- మదనపల్లె రహదారిపై వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలు బైఠాయించారు.
Home »
» వైఎస్ఆర్ సీపీ మద్దతుదారులపై లాఠీచార్జ్
వైఎస్ఆర్ సీపీ మద్దతుదారులపై లాఠీచార్జ్
Written By news on Thursday, January 24, 2013 | 1/24/2013
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment