కరీంనగర్: ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా కిరణ్ ప్రభుత్వం పనిచేస్తోందని వైఎస్ఆర్ సీపీ నేత ఆది శ్రీనివాస్ విమర్శించారు. కాంగ్రెస్, టీడీపీలు కుమ్మక్కై జగన్ను జైల్లో పెట్టించారని శ్రీనివాస్ ఆరోపించారు. ప్రజలు స్వచ్ఛందంగా కోటి సంతకాల రూపంలో నిరసన తెలుపుతున్నారని ఆయన తెలిపారు.
Home »
» ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా ప్రభుత్వం: ఆది
ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా ప్రభుత్వం: ఆది
Written By news on Wednesday, January 2, 2013 | 1/02/2013
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment