వైఎస్ రాజశేఖర్ రెడ్డి మాతృమూర్తి వైఎస్ జయమ్మ 7వ వర్థంతి సందర్భంగా కుటుంబ సభ్యులు శుక్రవారం ఘనంగా నివాళులు అర్పించారు. వైఎస్సార్సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ పులివెందులలోని జయమ్మ సమాధి వద్ద నివాళులర్పించారు. జయమ్మ పార్కులోని ఆమె విగ్రహానికి పూలమాలు వేశారు. విజయమ్మతో పాటు వైఎస్ కుటుంబసభ్యులు వైఎస్ భారతి జార్జిరెడ్డి, వైఎస్ పురుషోత్తమ్ రెడ్డి, వైఎస్ మనోహర్ రెడ్డి, డాక్టర్ ఈసీ సుగుణమ్మలు జయమ్మకు నివాళులర్పించారు.
Home »
» వైఎస్ జయమ్మకు కుటుంబసభ్యుల నివాళి
వైఎస్ జయమ్మకు కుటుంబసభ్యుల నివాళి
Written By news on Friday, January 25, 2013 | 1/25/2013
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment