వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు షర్మిల ఆరోగ్యం మెరుగుపడిందని ఆమె త్వరలో పాదయాత్ర చేస్తారని ఆ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ చెప్పారు. ఆమె పాదయాత్రపై పార్టీలో చర్చిస్తామని చెప్పారు. రెండు రోజుల్లో నిర్ణయం
తీసుకుంటామన్నారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు షర్మిలకు అపోలో ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేశారు. డిసెంబర్ 18న ఆమె మోకాలికి శస్త్రచికిత్స చేసిన విషయం తెలిసిందే. వైద్యుల సలహా కోసం ఆమె ఆస్పత్రికి వచ్చి పరీక్షలు చేయించుకున్నారు.
తీసుకుంటామన్నారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు షర్మిలకు అపోలో ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేశారు. డిసెంబర్ 18న ఆమె మోకాలికి శస్త్రచికిత్స చేసిన విషయం తెలిసిందే. వైద్యుల సలహా కోసం ఆమె ఆస్పత్రికి వచ్చి పరీక్షలు చేయించుకున్నారు.
0 comments:
Post a Comment