మెదక్ జిల్లా పటాన్చెరులో గురువారం వైఎస్సార్సీపీ బహిరంగసభ ఏర్పాటుచేశారు. ఈ సభలో పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ పాల్గొననున్నారు. పటాన్చెరు మాజీ మండలాధ్యక్షుడు గూడెం మహిపాల్రెడ్డి తదితర నేతలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న సందర్భంగా ఈ సభ ఏర్పాటు చేశారు. విజయమ్మ పటాన్చెరులోని మైత్రి గ్రౌండ్ కు సాయంత్రం 4 గంటలకు చేరుకుంటారని పార్టీ కార్యక్రమాల సమన్వయకర్త తలశిల రఘురామ్ తెలిపారు.
Home »
» పటాన్చెరులో నేడు వైఎస్సార్సీపీ బహిరంగ సభ
పటాన్చెరులో నేడు వైఎస్సార్సీపీ బహిరంగ సభ
Written By news on Thursday, January 3, 2013 | 1/03/2013
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment