చిత్తూరు జిల్లా టీడీపీ నేత చింతల రామచంద్రా రెడ్డి గురువారం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చంచల్ గూడ జైల్లో కలుసుకున్నారు. ఆయన టీడీపీకి గుడ్ బై చెప్పనున్నట్లు సమాచారం. ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డిపై తాను చేస్తున్న పోరాటానికి పార్టీ అధినేత చంద్రబాబు నుంచి, జిల్లాలోని ఆ పార్టీ నేతల నుంచి ఎదురవుతున్న సహాయ నిరాకరణకు కలత చెంది ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు
Home »
» జగన్ ను కలిసిన టీడీపీ నేత చింతల
జగన్ ను కలిసిన టీడీపీ నేత చింతల
Written By news on Thursday, January 3, 2013 | 1/03/2013
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment